ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 04:37 PM

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మంగళవారం ధర్మవరం పట్టణం 12వ వార్డులోని కోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు పూలు చల్లుతూ హారతులు ఇస్తూ గుమ్మడికాయలతో దిష్టితీస్తూ భారీ గజమాలలతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. వార్డు వైకాపా నాయకులు తొండమాల రవి, కౌన్సిలర్ తొండమల ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com