ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనివాసపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 11:55 AM

గోపవరం మండలం శ్రీనివాసపురంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ, ఆదనపు సమన్వయకర్త విశ్వనాధరెడ్డి, ఆదిత్య రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. వైసిపి నాయకులు సింగసాని గురు మోహన్, వాకమల్ల రాజగోపాల్ రెడ్డి తదితర వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com