మే డే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందామని (ఎ ఐ టి యు సి) ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆదినారాయణ, కె యస్ న్ రావు, మంత్రి రవి, రాజ్ బాబు, చిటికిన చిన్నయ్య , మసెనురావు, డొక్కా నరసింగరావు, ముర్లికృష్ణ తదితరులు పాలుగోన్నారు.