గెలుపే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ సుబ్బరామి రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో మైలవరం గ్రామ కార్యకర్తలు, నాయకులు కలిశారు. భూపేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా తనను ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.