ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటిపండ్ల మాలతో టీడీపీ అభ్యర్థికి వినూత్న స్వాగతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 10:14 AM

చిల్లకూరు మండలం నాంచారం పేట గ్రామంలో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు ఆ గ్రామ నాయకులు ప్రవీణ్ రెడ్డి, నాయకులు వినూత్నంగా స్వాగతం పలికారు. అరటికాయలతో తయారు చేసిన గజమాలను వేసి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com