ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలోకి చేరిన 20 కుటుంబాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 12:21 PM

ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన, మీరావలి మరియు సుభాని ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైస్సార్సీపీ లోకి చేరారు. మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కేపి. కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com