ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరవకొండ మండలం టాపర్ గా వెల్డర్ కుమార్తె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 11:30 AM

ఉరవకొండ మండలంలో పార్కు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న వెల్డర్ ఖాదర్ బాషా, సాబీరా దంపతుల కుమార్తె జీ. హుస్నా 568 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివిన హుస్నా తల్లిదండ్రుల కష్టం చూసి పట్టుదలతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. భవిష్యత్తులో ప్రభుత్వ కొలువులో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని, తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని విద్యార్థిని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com