టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు తోనే బీసీలకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని రాష్ట్ర ఈడిగ బీసీ సాధికా రిక అధ్యక్షుడు అమరనాథ్ గౌడ్ పేర్కొన్నా రు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ ఈడిగ కులస్తులను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. అయన మీడియాతో మాట్లాడుతూ..... రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి బలోపేతం కావలసి వుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాధికారిక బీసీ కార్యదర్శి పురం రామమూర్తి, కందుకూరు ధర్మేంద్ర గౌడ్లు పాల్గొన్నారు.