ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుపిఎస్సి ఫలితాలలో మెరిసిన అద్దంకి వాసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:37 PM

అద్దంకి పట్టణానికి చెందిన, జగన్నాథం రాహుల్, యుపీఎస్సీ ఫలితాలలో 873వ ర్యాంకును సాధించారు. వీరి తల్లిదండ్రులు బాబురావు, ప్రభావతి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు, రాహుల్ 1 నుంచి 5 వ తరగతి వరకు అద్దంకి పట్టణంలో 6, 7 గుంటూరు, ఇంటర్ విజయవాడలో విద్యను అభ్యసించారు. ఐఐటి మద్రాసులో బి. టెక్ పూర్తిచేసి తాను ఎంచుకున్న మొదటి ప్రయత్నంలోనే ఈ విజయం సాధించారు. రాహుల్ కి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com