ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 నుంచి నామినేషన్లు స్వీకరణ: ఆర్డిఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:21 PM

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న ఎన్నికల కమిషన్ జారీ చేస్తుందని కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్వాన్ తెలిపారు. మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరిస్తామని తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్ కు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com