ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 18న ఉరవకొండకు రానున్న వైఎస్ షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 01:09 PM

ఆంద్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైస్. షర్మిల న్యాయయాత్రలో భాగంగా ఈనెల 18న ఉరవకొండకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వై. మధుసూదన్ రెడ్డి తెలిపారు. యాత్రలో భాగంగా ఉరవకొండ పాత బస్టాండ్ వద్ద సాయంత్రం 5: 30 గంటలకు బహిరంగ సభ ఉంటుందని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com