ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 10:40 AM

సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సింగ్ నగర్‌లోని వివేకానంద పాఠశాల ప్రాంగణం నుంచే పదునైన రాయితో దాడి చేసినట్లు వీడియో ఫుటేజీ ఆధారంగా నిర్ధారించారు. ఈ క్రమంలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. కాల్ డేటా విశ్లేషణలో 60 మందిలో ఓ పది మంది తీరు సందేహాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. ఆగంతకుల వివరాలు అందిస్తే రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని విజయవాడ పోలీసులు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com