ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం టిడిపి ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం మోహిద్దిన్ పురం గ్రామానికి చెందిన విద్యా కమిటీ చైర్మన్ రావులకొల్లు ఆంజనేయులు మరియు వైసీపీ నాయకుడు నరాల రోశిరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
![]() |
![]() |