ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంకేతిక కారణాల వలన ఈవిఎంల తరలింపు వాయిదా: కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 08:29 PM

రాష్ట్ర ఎన్నికల సంఘం గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయించిన ఈవిఎంలను బాపట్ల జిల్లా నుండి గుంటూరు నగరపాలక సంస్థకు శనివారం అందించే ప్రక్రియ సాంకేతిక కారణాల వలన వాయిదా పడిందని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరలింపు తేదీ ఖరారు ఐన వెంటనే ముందుగా తెలియజేస్తామని ఆమె పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com