వివేకానంద రెడ్డి హత్య కేసులోని దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విశ్వనాథ నాయక్ శుక్రవారం రాయచోటిలో ఒక ప్రకటనలో తెలిపారు. హత్య కేసులో ముద్దాయిలను ఐదు సంవత్సరాలు అవుతున్న అరెస్టు చేయకపోవడం హాస్యస్పదంగా ఉందన్నారు. దోషులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.