ప్రకాశం జిల్లా గిద్దలూరు కు నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రానున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం రోజు గిద్దలూరులో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో పాటు కుందూరు నాగార్జున రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.