ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 01:37 PM

దివ్యాంగ పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఎంఈఓ-1 ఎస్. శివ రాంప్రసాద్ అన్నారు. కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరు మండలాల పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు కావల్సిన పరికరాలపై మెడికల్ శిబిరాన్ని జిల్లా సమగ్రశిక్షా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కంచిలి, కవిటి, సోంపేట, ఇచ్చాపురం, మందస, పలాస మండలాలకు చెందిన 209 మంది పరీక్షలు చేయించుకున్నారు. వివిధ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com