ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎనిమింది మంది ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 11:20 PM

పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. తెలుగుదేశం పార్టీ పిటిషన్‌తో పార్టీని వీడిన మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లపై అనర్హత వేటు పడింది. అలాగే వైసీపీ పిటిషన్ తో పార్టీని వీడిన ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై అనర్హత వేటు పడింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com