అమరావతి : ఆంద్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యలయాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్.హాజరైన దూదేకుల ఫెడరేషన్ చైర్మన్ బాబాన్,గుంటూరు జిల్లా వైస్పీ పార్లమెంట్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్యెల్యే ముస్తఫా,తాడికొండ వైసిపి తాడికొండ సమన్వకర్త శ్రీదేవి,వైసిపి డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు మెహెబూబ్,ఎపిజెఏఫ్ అధ్యక్షులు కృష్ణ ఆంజనేయులు
మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చెయ్యడం శుభపరిణామం.మైనార్టీ లోని వెనకబడిన కులాలు చాలా వరకు ఉన్నాయి.దూదేకుల రాజకీయ ప్రాధాన్యత కావాలిఆర్ధికంగా, రాజకీయ గా వెనకబడి ఉన్న దూదేకులను అదుకుంటానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా గా ఉన్న 25 లక్షల దూదేకుల ను వాడుకోవడం తప్ప ఎవరు వారి అభివృద్ధి కృషి చెయ్యలెదు.దూదేకుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసాం.రాష్ట్రంలో ఉన్న మైనార్టీ దూదేకుల సంఘాలన్నీ ఆంద్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా.