శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ 325వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్ ఇవాళ్టి పాదయాత్రను కొబ్బరిచెట్లపేట నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర జర్జంగి, కొత్తపేట, కోటబొమ్మాళి, సీతన్నపేట మీదుగా దుర్గమ్మపేట వరకు కొనసాగనుంది.