ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం హోదా ఇవ్వలేం : జైట్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 18, 2018, 01:47 PM

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రటించామని కేంద్రం ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ప్రశ్న అడిగారు.  హోదా ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ.. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమలులో లేదని చెప్పారు. ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని జైట్లీ గుర్తుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com