శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీకాళహస్తీశ్వర ఆలయంకు కుటుంబసమేతంగా విచ్చేసిన ప్రముఖ సినీనటి శ్రేయ స్వాగతం పలికిన ఆలయ అధికార్లు ముందుగా 5000రూ రాహుకేతువు పూజలు నిర్వహించుకోని అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనంచేయించి తదుపరి ఆలయలాంచనాలతో గురుదక్షిణమూర్తి వద్ద వేదపండితులచే ప్రత్యేకఆశీర్వచనలు ఇప్పించి స్వామి అమ్మవార్ల తిర్దప్రసాదాలు అందజేసిన ఆలయ అధికార్లు .అనంతరం శ్రేయ అభిమానులు ఆమేతో సేల్ఫీలు తీసుకోవడాని ఏగబడడంతో కోద్దీపాటి తోపులాట ఏర్పడింది