అమరావతి : సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి తుఫాను పరిస్థితి సమీక్షిస్తున్న లోకేష్ . తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు ప్రారంభం.యుద్ధప్రాతిపదికన సహాయచర్యల్లో దిగిన యంత్రాగం గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది పారిశుధ్యం చర్యలు. విద్యుత్ సరఫరా లేని చోట తాగునీటి పథకాల దగ్గర జనరేటర్లు ఏర్పాటు చేసి గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రారంభం. ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు