చెన్నై: దక్షణాదిపై ఉత్తరాది నాయకుల పెత్తనం కొనసాగుతుందని.. ఇది ఇలా కొనసాగితే దేశంలో ప్రమాదకర పరిస్థితులు వస్తాయన్నారు. జల్లికట్టు ఉద్యమం సమయంలో తమిళనాడు యువత ఆవేశం చూశానని.. కేంద్రంపై తమిళుల పోరాటం చూశానన్నారు. ఉత్తరాదికి దక్షణాదికి అభిరుచులు, అలవాట్లలో తేడా ఉన్నట్లుగానే ఉత్తరాది నేతలు కూడా దక్షణాదిపై వివక్ష చూపిస్తూ పాలన చేస్తున్నారన్నారు.