ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురంలో అర్చక, బ్రాహ్మణ సంఘాల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 20, 2018, 01:21 PM

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పదో శక్తిపీఠం పాదగయ అర్చక నివాస గృహాల ప్రహరీ కూల్చివేతకు నిరసనగా బ్రాహ్మణ సేవా పరిషత్ , రాష్ట్ర అర్చక సమాఖ్య, పలు బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆలయం వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ఆలయ అర్చకులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. అర్చక సంఘాలతో ఆర్జేసీ త్రినాధరావు, డీసీ రమేష బాబులు చర్చిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గోడ కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్ సృజన, ఈవో చలపతిరావులను సస్పెండ్ చేయాలని అర్చకులు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com