ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిబిఐకి స్వయంప్రతిపత్తి కల్పించాలి : మనీష్‌ తివారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 20, 2018, 12:05 PM

న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వం సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారి అన్నారు. అదే విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కంటాక్స్‌ విభాగాలకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన సూచించారు. సిబిఐలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ సంస్థలో అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని తివారీ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com