పోలవరంపై జగన్ అసత్య ప్రచారం చేతున్నారని మంత్రి దేవినేని ఉమా అన్నారు. కేంద్రం లేవనెత్తిన అంశాలకు మేము సమాధానం ఇస్తున్నామని అయన అన్నారు. డీపీఆర్-2కు త్వరగా కేంద్రం ఆమోదం తెలపాలని అన్నారు. జివీఎల్, కన్నా లక్ష్మినారాయణాలు, ధర్నాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. జివీఎల్ కు రాష్ట్రం గురించి ఏమి తెలుసు అని అన్నారు. ఈ నెల 26 న గోదావరి-పెన్నా నదుల అనుసంధానం జరుగుతుంది.