ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం రైల్వే స్టేషన్‌లో కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 02:22 PM

అనంతపురం రైల్వే స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది. అటువైపు ఉన్న ఫాట్‌ఫామ్‌పైకి వెళ్లేందుకు ఆగి ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి వెళ్లేందుకు ఓ ప్రయాణీకుడు ప్రయత్నించాడు. ఇంతలో గూడ్స్‌ రైలు కదలడంతో.. పట్టాలపైనే ఉండిపోయాడు. గూడ్స్‌ రైలు వెళ్లిపోయిన తర్వాత అమ్మయ్య అంటూ పట్టాలపై నుంచి లేచి ఫ్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాడు. దాంతో గూడ్స్‌ రైలు వెళ్లేదాకా ఊపిరి బిగబట్టి చూసిన మిగతా ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది.. ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com