నేడు దుర్గగుడి పాలక మండలి సమావేశం
Written by : Suryaa Desk
![]() |
![]() |

విజయవాడ : ఇవాళ విజయవాడలోని కనకదుర్గ గుడి పాలక మండలి సమావేశం కానుంది. మాడపాటి అతిథిగృహంలో ఉదయం 11గంటలకు దుర్గగుడి పాలక మండలి సమావేశం నిర్వహించనున్నారు. దుర్గగుడి శాశ్వత అన్నదాన కేంద్రం నిర్మాణం, అభివృద్ది కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.