నగరి నియోజకవర్గంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకి 4రూపాయలకే భోజనం అందించే మొబైల్ క్యాంటీన్ వ్యాన్ ను ఈనెల 17న ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు.17వ తేది తన పుట్టినరోజు కావడంతో ఈ కార్యక్రమానకి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.నగరి టవర్ క్లాక్ వద్ద 17తేది ఉదయం 11గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు.