ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:36 PM

గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అనారోగ్యానికి గురై మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో అయన త్వ‌ర‌గా కోలుకోవాల‌ని టీడీపీ యువనేత నారా లోకేష్ కోరారు. క‌డుపునొప్పితో గ‌వ‌ర్న‌ర్ ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలిసి తీవ్ర ఆందోళ‌న‌కి గుర‌య్యానన్నారు. అపెండిసైటిస్‌గా తేల్చిన వైద్యులు ఆప‌రేష‌న్ విజయవంతంగా చేశార‌ని, ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నే స‌మాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నానని, గ‌వ‌ర్న‌ర్ సంపూర్ణ ఆరోగ్యంతో మ‌న ముందుకు వ‌స్తార‌ని ఆకాంక్షిస్తున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com