విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న జ్ఞానభేరి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఆయన వెంట శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, జడ్పి ఛైర్పర్సన్ గద్దె అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు ఎ .ఎస్ .రామకృష్ణ, బచ్చుల అర్జునుడు, ఉన్నతాధికారులు ఆదిత్యనాద్ దాస్ , ఉదయలక్ష్మి, కృష్ణా యూనివర్సిటీ విసి రామకృష్ణారావు, తదితరులు ఉన్నారు.
విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న 3వ జ్ఞానభేరిని విజయఢంకా మ్రోగించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దుర్గా మల్లేశ్వర సిధార్థ కళాశాల విద్యార్థినిలు సాంస్కృతిక ప్రదర్శన అలరించింది. సీఎం వెంట శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, జడ్పి ఛైర్పర్సన్ గద్దె అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు ఎ .ఎస్ .రామకృష్ణ, బచ్చుల అర్జునుడు, ఉన్నతాధికారులు ఆదిత్యనాద్ దాస్ , ఉదయలక్ష్మి, కృష్ణా యూనివర్సిటీ విసి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు.