ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 25 నుంచి రిమ్స్ వైద్యుల సమ్మె

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 20, 2018, 03:32 PM

కడప :  రిమ్స్ కాంట్రాక్టు వైద్యులను రెగ్యూల‌రైజ్ చేయాల‌న్న గెజిట్ కు వ్య‌తిరేకంగా ఈ నెల 25 నుంచి రిమ్స్ వైద్యులు స‌మ్మె బాట ప‌ట్ట‌నున్నారు. ఈ గెజిట్ వ‌ల్ల దాదాపు 9 వేల మంది వైద్యుల సీనియారిటీ పై ప్ర‌భావం ప‌డుతుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు సర్వేశ్వర్ రెడ్డి, వెంకట శివ తెలిపారు. ప్ర‌భుత్వం ఈ గెజిట్ ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో ఈ నెల 25 నుంచి స‌మ్మెబాట ప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com