ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదా పడిన సీఎం జగన్‌ గుడివాడ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 10:08 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుడివాడలో జరగాల్సిన పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎం క్యాంపు కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుడివాడ మండలం మల్లాయపాలెంలో టిడ్కో గృహ సముదాయాన్ని సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని సీఎంఓ గతంలోనే ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com