ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేమూరు నియోజకవర్గ విస్తృత సమావేశంను విజయవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 03:44 PM

రేపు అనగా గురువారం సాయంత్రం 4. 30 గం.లకు వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వేమూరు నియోజకవర్గ నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుందని అనంతరం వేమూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది అని వేమూరు నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధులుగా మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద బాబులు పాల్గొంటారు. కావున వేమూరు నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com