దేశ చరిత్రలోనే ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించామని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనీయకూడదని కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేశారని CM జగన్ ధ్వజమెత్తారు.
![]() |
![]() |