ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ, ఎంపీడీవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 07:43 PM

హిందూపురం మండలం తూమకుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఎంఈఓ గంగప్ప, ఎంపీడీవో నరేంద్రలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నాడు నేడు గ్రాంట్ వివరాలు ఎంత పని జరిగిందని ఆరాధిశారు. అనంతరం మధ్యాహ్న భోజనమును పరిశీలించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ ఏర్పాటు చేసి చదువుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఇష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శాంతమ్మ, అశ్వతప్ప తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com