ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కేసులో సీఐడీ విచారణకు హాజరైన ఏబీఎన్ ఛానల్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 11:59 PM

రఘురామకృష్ణరాజు కేసులో ఏపీ సీఐడీ విచారణకు ఏబీఎన్ చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ హాజరయ్యారు. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణతో కలిసి సీఐడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. వీరితో పాటు బీజేపీ నేత మువ్వా సత్యనారాయణ, టీడీపీ నేత రాయపాటి సాయికృష్ణ కూడా ఉన్నారు. ఈ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని వీరికి సీఐడీ అధికారులు సూచించగా... వెంకటకృష్ణ 10.20 గంటలకే అక్కడకు చేరుకున్నారు. వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో వీరిని సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com