ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణనాధుని సేవలో టీటీడీ బోర్డు సభ్యులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 11:57 AM

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యులు కలవకుంట్ల విద్యాసాగర్ రావు మరియు ఆయన కుటుంబం సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం మోహన్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపర్డెంట్ కోదండపాని, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com