ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 09:41 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కులాల పరిస్థితి, ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా పవన్ మాట్లాడారు.  తూర్పు కాపుల విషయానికొస్తే.. ఒక్క మంత్రి, ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు ఇబ్బంది పడుతున్నామని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం రిజర్వేషన్ హోదాను తొలగించారుంటే ఓ అర్థం ఉంది కానీ ఇక్కడ ఏపీలో కేవలం మూడు జిల్లాలకు మాత్రమే హోదా కల్పించారని, మిగిలిన 10 జిల్లాల్లో తూర్పు కాపులకు గుర్తింపు లేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com