ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు : మంత్రి ధర్మాన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 09:07 PM

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను తెలుగుదేశం నేతలు తప్పుబడుతున్నారని విమర్శించారు. డబ్బులను పథకాలుగా ఖర్చు చేస్తున్నారని విమర్శిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు వద్దు అని చెబితే అడ్డుకుంటామని ధర్మాన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలు సంక్షేమ పథకాలు వద్దు అని చెబితే అడ్డుకుంటామని ధర్మాన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com