ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 05:25 PM

నెల్లూరు: కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ ప్రాంతానికి చెందిన బైనా బిందు, బైనా దాక్షాయిణిల తండ్రి ఇటీవల కరోనా కారణంగా మృతిచెందగా, వారిరువురికి రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా వారి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రసన్న మంగళవారం ఆర్థిక సహాయం చేశారు. అదే ప్రాంతానికి చెందిన తలపల ప్రణయ్, నందిత లక్ష్మిల తండ్రి మృతిచెందగా, వారికి రూ. 60 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ విధంగా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 1. 10 లక్షలను ఆ పిల్లల పేరిట బ్యాంకులో వేసి డిపాజిట్ బాండ్లను ఎమ్మెల్యే ప్రసన్న వారి కుటుంబానికి అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com