ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ స్టిక్కర్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 03:54 PM

విజయనగరం జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ప్రజాపోరు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ....  ఉత్తరాంధ్ర రోడ్లపై గుంతలు పుడ్చలేని నాయకులు ప్రజల మధ్య ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. వైసిపి, టిడిపి నాయకులు ఎవరు వచ్చినా మీ స్టిక్కర్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ తరపున ఇది మా సవాల్ , స్వీకరించే దమ్ముంటే కుటుంబ పార్టీలు చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com