ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూళ్లలో ట్యాబ్స్ అందజేత ఆలస్యం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 25, 2022, 12:04 PM

ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యా బ్లను అందించే ప్రక్రియ ఆలస్యమయ్యేలా ఉంది. నవంబర్ 14 నాటికి - ట్యాబ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. టెండర్ల ప్రక్రియ కూడా పూరైంది. అయితే తయారీకి కావాల్సిన చిట్ల కొరత, కంటెంట్ అప్లోడ్ పూర్తికాక నవంబరు నాటికి ట్యా బ్లు అందేలా లేవు. 4,59,564 మంది విద్యార్థులు 59,176 మంది టీచర్లకు రూ.66.40 కోట్లతో ట్యాబ్లు అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com