పద్మావత్ చిత్రానికి సర్టిఫికెట్ మంజూరు చేసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్ ప్రసూన్ జోషికి కర్ణిసేననుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. జోషిని రాజస్థాన్లో అడుగుపెట్టనీయబోమని కర్ణిసేన హెచ్చరింది. జైపూర్లో జరిగే సాహిత్యోత్సవంలో జోషి పాల్గొననున్నారు. అయితే ఆయనను రాకను అడ్డుకుంటామని కర్ణిసేన హెచ్చరింది.