అమరావతి: విశాఖను డేటా హబ్గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్కుమార్తో జరిగిన సమావేశంలోసీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖను డేటా హబ్గా మారుస్తామన్న చంద్రబాబు అదే ప్రస్తుత ప్రపంచంలో పెద్ద ఆదాయ వనరు అని పేర్కొన్నారు. విశాఖలో మెరైన్ డేటా కేబుల్ వేసేందుకు సహకారం అందించాలని కోరారు.