అనంతపురం జిల్లా ధర్మవరంలో జన్మభూమి–మాఊరు ముగింపుసభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. బుక్కపట్నం చెరువుకు గంగహారతి ఇచ్చారు. చెరువు గట్టుపై పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు.. ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోపే చెరువులోకి నీరు అందించామని అన్నారు. పాలన అనుభవం లేనివాళ్లు నన్ను విమర్శిస్తున్నారని జగన్ ను ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు.