ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో వైసీపీ-బీజేపీ రణరంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 05:01 PM

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణ పడ్డాయి. ప్రెస్‌మీట్‌కు సిద్ధమవుతున్న తమ నేతలపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడ్డారని, బీజేపీ నాయకులు ఆరోపించారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బీజేపీ నాయకులు వరదాపురం సూరి మధ్య రాజకీయ విభేదాలు తీవ్రం కావడంతో తాజా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com