ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్లు మన పార్టీ వారే: హోం మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 04:59 PM

వైసీపీ లో కార్యకర్తలకు గుర్తింపు లేదని కొంతమంది విషప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. పార్టీకి చెందిన కుటుంబాలకే వాలంటీరు పోస్టులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 


సోమవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏర్పాటుచేసిన నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్‌ పోస్టులన్నీ పార్టీ వారికేనన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com