విజయవాడ : కృష్ణానదిలో సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. సీప్లేన్ లో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజులు విహరించారు. సీప్లేన్ లో వీరితో పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, భూమా అఖిలప్రియ లున్నారు. సీప్లేన్ గాలిలో, నీటిలో ప్రయాణిస్తుంది.